కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం?
నిబంధనల బేఖాతర్…
పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం..
హైదరాబాద్ : తెలంగాణలో మరో అవినీతి టెండర్ భాగోతం వెలుగుచూసింది. ప్రజల దగ్గర నుండి ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యాన్ని తక్కువ ధరకే తమ అనుయాయులకు కట్టపెట్టి సుమారు 1500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి భారీ స్కెచ్ వేసినట్టు కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా రైతులు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...