హారతి కార్యక్రమానికి కేవలం 30 మంది భక్తులకే అనుమతి
భవిష్యత్లో ఈ పరిమితిని సడలించే అవకాశం
ఆధార్, ఓటర్ ఐడీ ఏదైనా చూపించి పాసులు తీసుకోవచ్చు
హైదరాబాద్ : ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు భక్తులను ఆహ్వానిస్తోంది ఆలయ ట్రస్టు. ఇప్పటివరకు ఆఫ్లైన్లో జారీ చేస్తున్న పాసులను ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...