మహేశ్వరం నియోజకవర్గంలో ఆలయ భూములు రక్షించే వారే లేరా
రాష్ట్రీయ వానర సేన సభ్యులు చూపితే కానీ అధికారులకు కనపడడం లేదా
మంత్రి పోద్బలంతోనే కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపణ
బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు కలిసి దోచుకుంటున్నారు
ఆలయాల భూములు కాపాడాలంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వనర సేన జాతీయ అధ్యక్షుడు నామ్ రామ్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆలయాలకు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...