Saturday, July 27, 2024

telangana maadiga journalist forum

జర్నలిస్టులకు దళిత బంధు, ఇంటి స్థలాలు ఇవ్వాలి..

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ.. హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న జర్నలిస్టులకు దళిత బంధు, ఇంటి స్థలం, ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరమ్ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -