ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జే అనిరుధ్రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు...
లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి
నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సమీక్ష
చేవెళ్ల నేతలతో తెలంగాణభవన్లో భేటీ
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యచరణకు సిద్దం
విస్తృతంగా పర్యటిస్తూ ముందుకు సాగాలి
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో సోమవారం...
(చదువుకున్నళ్లో కన్నులు తెరిపిస్తున్న సాధువులు)
ప్రపంచానికి దూరం ఉన్నా టైంకు ఓటు వేసిన సాధువులు
పార్లమెంట్ ఎన్నికల్లో తమ బాధ్యత నెరవేర్చుకున్న వైనం
గ్రామీణ ప్రాంతాల్లో కన్న పట్టణాల్లో తగ్గుతున్న...