సర్వేలకు అందని విధంగా లోక్సభ ఫలితాలు
ఎవరితోనూ పొత్తులు లేవని తేల్చిన కిషన్ రెడ్డి
ముఖ్య నేతలతో సమావేశంలో కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : జనసేనతో ఇక పొత్తులు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణ లో బీజేపీ ఒంటరిగానే పోటీ...
తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్గా జస్టిస్ అలోక్ అరదే..!
కేరళ, ఒరిస్సా, మణిపూర్, బొంబాయి, గుజరాత్ హైకోర్టులకు కూడా..
ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టీస్లు రానున్నారు. తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కొలీజియం ఇద్దరు సీజేల పేర్లను సిఫార్సు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి జస్టీస్ అలోక్ అరదేను.. ఆంధ్రప్రదేశ్కు జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ను...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...