దేశంలోని ఐటీ దిగ్గజం టీసీఎస్ బెంగ ళూరు కార్యాలయానికి ‘బెదిరింపు ఫోన్’ కాల్ వచ్చింది. ఈ వార్త తెలియగానే టీసీ ఎస్ ఆఫీసులో పని చేస్తున్న ఉద్యోగులు భయాందోళనతో బయటకు పరుగులు తీశా రు. మంగళవారం ఉదయం ఈసంగతి తెలి యగానే సెక్యూరిటీ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేసి, ఆఫీసు నుంచి బయటకు తరలించారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...