సెయిలింగ్ వీక్ ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళ సై..
పోటీల్లో మహిళలు పోటీపడటం ఎంతో గ్రేట్..
ఉస్సేన్ సాగర్ ని శుభ్రంగా ఉంచడం ప్రభుత్వం బాధ్యత..
వచ్చే ఏడాదికి ఈ పరిస్థితులు మారాలని ఆశిస్తున్నా : గవర్నర్..
హైదరాబాద్లో హుస్సెన్సాగర్ వద్ద జరిగిన సెయిలింగ్ వీక్ ముంగిపు ఉత్సవాలకు గవర్నర్ తమిళసై హాజరయ్యారు. సెయిలింగ్ పోటీల్లో మహిళలు కూడా పోటీపడటం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...