పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి తలసాని..
హాజరు కానున్న అశేష భక్త సందోహం..
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు..
వచ్చే ఆదివారం, సోమవారం లాల్ దర్వాజ బోనాలు..
నేడు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరుగనుంది.. ఈ తెల్లవారు జామునుండే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి...
ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మోండా డివిజన్ వెస్ట్మారేడ్పల్లి నెహ్రూనగర్ పార్కులో హరితహారం కార్యక్రమం నిర్వహించగా మంత్రి పాల్గొని మొక్కలను నాటారు....
హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :శుక్రవారం రోజు ఉదయం చేపల మందు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని గౌడ్ కుటుంబం, ప్రభుత్వ అధికారులు, బీ.ఆర్.ఎస్. పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్, ప్రేమ్ సింగ్...
వెల్లడించిన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు చెరువుల పండుగ..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి చెంది తాగు, సాగునీటి సమస్య పరిష్కారమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...