ఎం.జి.ఎం. పాలన గాలికి వదిలేసి పేదల ప్రాణాలతో చెలగాటం..
వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఎం.జి.ఎం సూపరిండెంట్..
రోగి తరపున మాట్లాడిన గిరిజన నాయకులను పోలీసుల సమక్షం లోనే కులం పేరుతోదుసించినందున ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు.. తక్షణ అరెస్టుకు డిమాండ్..
ప్రజా సంఘాల ఐక్యవేదిక సమన్వయకర్త, ఎల్.హెచ్.పి.ఎస్.జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతోతు కిషన్ నాయక్.
హైదరాబాద్, 16 మే (...
కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు...