హైదరాబాద్ : పటాన్ చెరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి తనయుడు మనోహర్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ప్రజలకు సంక్షేమాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ కార్డు పోస్టర్ ను ఆవిష్కరించారు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్, వారి సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...