Saturday, July 27, 2024

submarine

టైటానిక్‌ సబ్‌మెరైన్‌ విషాదంపై అమెరికా కీలక ప్రకటన

వాషింగ్టన్‌ : టైటానిక్‌ సబ్‌మెరైన్‌కు విషాదానికి సంబంధించిన అన్వేషణలో యూఎస్‌ కోస్ట్‌గార్డ్‌ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో చివరి అవశేషాన్ని స్వాధీనం చే సుకున్నామని వెల్లడిరచింది. టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ నుండి మానవ అవశేషాలు భావిస్తున్న వాటితో పాటు, కొన్ని శిథిల భాగాలను సేకరించినట్టు తెలిపింది. అలాగే వీటిని వైద్య నిపుణుల విశ్లేషణ కోసం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -