హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :మే 26, 27, 28 తేదిల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైద్రాబాద్ లో జరిగే డివైఎఫ్ఐ అలిండియా కమిటి సమావేశాలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున డివైఎఫ్ఐ అలిండియా కమిటి...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...