Saturday, July 27, 2024

sreekanth addaala

కొత్త సినిమా విశేషాలు చెప్పిన శ్రీకాంత్ అడ్డాల..

పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్‌ అడ్డాల. తొలి సినిమానే శ్రీకాంత్‌ అడ్డాలకు తిరుగులేని క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏకంగా మహేష్‌, వెంకటేశ్‌లను పెట్టి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాస్సీ మల్టీస్టారర్‌ తెరకెక్కించాడు. ఈ సినిమా వసూళ్లు అప్పట్లో సంచలనమే రేపాయి. ఎలాంటి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -