Monday, May 13, 2024

sr navar

తలసాని రూటే సప ” రేటు “

ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నిర్మాణం కోట్ల రూపాయల విలువచేసే నాలుగు వందల గజాల స్థలం.. కబ్జాకోరులకు అండగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు.. కబ్జాదారులకు నిస్సిగ్గుగా వంతపాడిన అధికారులు.. గతంలో కబ్జా దారులను శిక్షించి ఆ స్థలాన్ని ప్రజల ఉపయోగార్ధమువినియోగిస్తామని మాటిచ్చిన మంత్రి.. రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ఊసే ఎత్తని వైనం.. ప్రభుత్వ భూమిని కాపాడలేని మంత్రి ఇక ప్రజలకేమి న్యాయం...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -