ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నిర్మాణం
కోట్ల రూపాయల విలువచేసే నాలుగు వందల గజాల స్థలం..
కబ్జాకోరులకు అండగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు..
కబ్జాదారులకు నిస్సిగ్గుగా వంతపాడిన అధికారులు..
గతంలో కబ్జా దారులను శిక్షించి ఆ స్థలాన్ని ప్రజల ఉపయోగార్ధమువినియోగిస్తామని మాటిచ్చిన మంత్రి..
రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ఊసే ఎత్తని వైనం..
ప్రభుత్వ భూమిని కాపాడలేని మంత్రి ఇక ప్రజలకేమి న్యాయం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...