ఏర్పాట్లు పూర్తిచేసిన ఏపీ అటవీశాఖ..నల్లమల పులుల కారిడార్ను శేషాచలానికి తరలించేందుకు ఏపీ అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. బద్వేలు మీదుగా పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా చర్యలు తీసుకోనున్నది. ప్రస్తుతం నల్లమల అటవీప్రాంతంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ ఉండటంతో వాటిని శేషాచలం కొండల వైపు మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పీసీసీఎఫ్ మధుసూదన్రెడ్డి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...