గత నెలలో ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోరా అని ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు సీతాఫల్ మండి డివిజన్ లోని శ్రీనివాస నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని అధికారులు...
ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో మంటలు
చైన్ లాగి అప్రమత్తం చేయడంతో తప్పిన ముప్పు
యాదాద్రి భువనగిరి : ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లిబొమ్మాయిపల్లి మధ్య హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులను రైలులో నుంచి...
హైదరాబాద్ - నాగ్పూర్ మధ్య మూడో రైలు ప్రవేశపెట్టే యోచనలో రైల్వే
హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు రైళ్లు
కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు మధ్య రైళ్లకు ప్రతిపాదనలు..
వందే భారత్ రైళ్లకు అనూహ్య ఆదరణ లభిస్తోందన్న అధికారులు..
హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తుండగా త్వరలోనే మూడోది కూడా రాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణం,...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...