Saturday, July 27, 2024

secundrabad

అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు..

గత నెలలో ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రిక లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోరా అని ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు సికింద్రాబాద్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు స్పందించారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సీతాఫల్‌ మండి డివిజన్‌ లోని శ్రీనివాస నగర్‌ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని అధికారులు...

బూడిదైన రెండు బోగీలు

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చైన్‌ లాగి అప్రమత్తం చేయడంతో తప్పిన ముప్పు యాదాద్రి భువనగిరి : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లిబొమ్మాయిపల్లి మధ్య హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులను రైలులో నుంచి...

హైదరాబాద్‌ నుంచి మరో ‘వందేభారత్’

హైదరాబాద్ - నాగ్‌పూర్ మధ్య మూడో రైలు ప్రవేశపెట్టే యోచనలో రైల్వే హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు రైళ్లు కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు మధ్య రైళ్లకు ప్రతిపాదనలు.. వందే భారత్ రైళ్లకు అనూహ్య ఆదరణ లభిస్తోందన్న అధికారులు.. హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తుండగా త్వరలోనే మూడోది కూడా రాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణం,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -