Saturday, July 27, 2024

secretariate

నగర సమస్యలపై సీఎం రేవంత్‌ సవిూక్ష

సవిూక్షకు హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ : నగర సమస్యలపై అధికారులు, మంత్రులతో పాటు మజ్లిస్‌ ఎమ్మెల్యేలు ఏడుగురు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సవిూక్షించారు. సెక్రటేరియట్‌కు అక్బరుద్దీన్‌ సారధ్యంలో వచ్చిన ఎమ్మెల్యేలు.. పలు అంశాలపై చర్చించారు. పాతబస్తీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లుగా చెబుతున్నారు. రేవంత్‌ రెడ్డితో సమావేశానికి వచ్చే ముందు ఎంఐఎం ఎమ్మెల్యే...

ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసిన హోం మంత్రి..

జరుగుతున్న నేరాలు, హత్యలపై విస్తృత చర్చ.. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రై-పోలీస్ కమిషనరేట్‌లు ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం, డిజి ఆఫ్ పోలీస్, అడిల్‌తో డీజీ, సీఐడీ, పోలీస్ కమిషనర్లు, ఇతరులతో హోమ్ మంత్రి మంగళవారం సెక్రెటేరియేట్ లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.. తెలంగాణ పోలీసులు పోలీసింగ్, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలను అరికట్టడంతోపాటు అనేక వినూత్నమైన...

‘మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ బుక్‌ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌..

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ బుక్‌ను సోమవారం ఆవిష్కరించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్ల కాలంలో అన్ని రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని నివేదిస్తూ ఫొటోలు, సమాచారంతో సీఎం కేసీఆర్ సూచనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలో ప్రభుత్వం కాఫీ టేబుల్ బుక్ ‘మెర్క్యురియల్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -