మధ్యప్రదేశ్ కూలీకి నష్టపరిహారం చెల్లింపు
మంగళ కుటుంబానికి రు.లక్ష చెక్కు అందజేసిన డిఎం చంద్రమోహన్..
ఆదాబ్ కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం..
అడవిలో మృతి చెందిన మధ్యప్రదేశ్ కూలి కుటుంబానికి న్యాయం జరిగింది.. ఆదాబ్ హైదరాబాద్ మధ్యప్రదేశ్ కూలీ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పోరాడిన పోరాటం ఫలించింది. మృతి చెందిన కూలీ కుటుంబానికి సరిగ్గా ఐదు నెలలకు...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...