హైదరాబాద్ నగర పరిధిలోని అబిడ్స్ ట్రూప్ బజార్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ఈడీ లైట్లు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా పొగరావడంతో భవనంలోకి వెళ్లలేకపోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే భవనంలో సెక్యూరిటీ పని చేస్తున్న...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...