న్యూట్రీషన్ ప్రోడక్ట్ పేరుతో రసాయనాలు కలిపిన మందు తాగిస్తున్న వైనం..
ప్రతి వ్యక్తి దగ్గర రూ. 6900 వసూలు చేస్తున్న దుర్మార్గం..
ఎలాంటి అనుమతులు లేకుండా రిఫెరల్ బిజినెస్ పద్దతిలో మల్టీ లెవల్ మార్కెటింగ్..
వైద్యాన్ని వ్యాపారం చేస్తున్న హెర్బల్ లైఫ్ కంపెనీ..
ఫిర్యాదు చేసి మూడు నెలలు గడుస్తున్నా చర్యలు చేపట్టని ఆయుష్ డిపార్ట్మెంట్..
ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారులకు మామూళ్లు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...