జీ.హెచ్.ఎం.సీి. కమిషనర్..రోనాల్డ్ రోస్గడ్డిఅన్నారం : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రధాన రహదారులు, కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి… ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతా లను బుధవారం రోజున జి.హెచ్.ఎం.సి కమిషనర్ రోనాల్డ్ రోస్.. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని, గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో స్థానిక...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...