సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తిరందాసు సంతోష్ కుమార్..
సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతన పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలి నిర్వహించి.. తదనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...