4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని డిమాండ్
హైదరాబాద్: తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించి.. మరోసారి మూల్యాంకనం చేయాలని పోలీస్ నియామక మండలిని ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుతో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రశ్నలను తెలుగులో అనువాదం...
సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, డేటా ఆర్కిటెక్ట్, డేటా ఆర్కిటెక్ట్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్ తదితర విభాగాలలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...