Saturday, July 27, 2024

realestate

హైదరాబాద్ భూములకు మాంచి గిరాకీ..

మరో మూడు జిల్లాల్లో వేలానికి నోటిఫికేషన్.. హెచ్ఎండీఏ పరిధిలోని భూములకు ఈ-వేలం.. రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో సైతం.. చదరపు గజం కనీస ధర రూ.12 వేలు, గరిష్ఠ ధర రూ.65 వేలు ఈ వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 16.. పూర్తి వివరాలు హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో లభ్యం.. హైదరాబాద్ : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్...

బరితెగించిన వరిటెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ..

రామ సముద్రం కుంటను దురాక్రమణ చేసిన వైనం.. అక్రమార్కులతో నీటి పారుదల, రెవెన్యూ అధికారులు చెట్టా పట్టాల్..! క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే జీ.హెచ్.ఎం.సి. అనుమతులు.. వందల కోట్ల విలువైన భూమి అక్రమార్కుల పాలు.. మియాపూర్ మదీనా గూడలో వెలుగు చూసిన దుర్మార్గం.. హైదరాబాద్, 28 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -