Saturday, July 27, 2024

rangareddy district

బ‌రితెగించి దొంగలకు సద్దికట్టిన క‌లెక్ట‌ర్ అమోయ్‌

రంగారెడ్డి జిల్లాలో రూ. 25వేల కోట్ల భూ మాయ చేసిన క‌లెక్ట‌ర్‌పై చ‌ర్య‌లెక్క‌డ‌..? బ‌దిలీల‌తో కాలం వెల్ల‌బుచ్చుతున్న ప్ర‌భుత్వం కోర్టులు, వివాదాలను లెక్క చేయని వైనం ప్రభుత్వ, భూదాన్ ల్యాండ్స్ మాయం సప్లిమెంటరీ సెత్వార్ల తయారీకి సహకారం బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఆయాచిత లబ్ధి అమోయ్ అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి తహశీల్దార్ వంశీమోహన్, ఏడీ శ్రీనివాసులు చ‌ర్య‌ల‌కు వెనుకాడుతున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై...

సబితమ్మ సూచనల మేరకు..రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ని కలిసిన ఎల్.బీ. నగర్ జేఏసీ బృందం..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకై వినతిపత్రం సమర్పణ.. మంత్రి సబితా సూచనల మేరకు కలెక్టరేట్ కి వెళ్లిన జేఏసీ నాయకులు.. సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ తిరుపతి రావు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరుకై శుక్రవారం నాడు.. ఎల్.బీ. నగర్ జర్నలిస్ట్ జేఏసీ కమిటీ సభ్యుల బృందం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుపతి రావును కలిసి అర్హులైన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -