బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ లు కలిసి ఢిల్లీ నుండి కమల్ మిత్ర ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా నాయకులు. కార్యకర్తలు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...