Sunday, May 5, 2024

rajendra prasad

ఆజ్ కి బాత్..

"గురుపూజోత్సవం" అంటే?ప్రశ్నకు పట్టాభిషేకం చేయడమే..ముసుగు పెట్టి నిద్రపోతున్నసమాజాన్ని నిద్రలేపడమే..కానీ ఆధునిక భారతంలో ప్రశ్న మూగబోతుంది..ప్రశ్నించడం నేరమవుతుంది..సమాజంలో ప్రశ్నించే వారిపై చేసేదాష్టికాలు చూస్తుంటే?..బడిలో ఏం నేర్చుకున్నాం..నిజ జీవితంలో ఏం చూస్తున్నాం..విధానపరమైన "ప్రశ్న"చక్కని "పంటను" అందించే విత్తనం..పాలకులు ప్రజ్వరిల్లే ప్రశ్నకుపట్టాభిషేకం చేయాలిశిష్యుడి ప్రశ్నే గురువుకు బహుమానం..- మేదాజీ

అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌..

పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది : డాక్టర్స్..ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేశ్‌ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స పొందుతున్నారు. రాజేంద్రప్రసాద్‌ను టీటీడీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు....
- Advertisement -

Latest News

రవిప్రకాష్‌.. తగ్గేనా.. నెగ్గేనా..!

స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్! ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…! ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన! తలక్రిందులైతే తిప్పలే! సంచలనం సృష్టిస్తున్న ఆర్‌పి సర్వే! తెలంగాణాలో జాతీయ...
- Advertisement -