1వ తేదీ నుంచి క్రిష్ణ - పాలమూరు మధ్య రైలు సౌకర్యం…
ప్రారంభించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…
మఖ్తల్ మీదుగా హైదరాబాద్కు ట్రెయిన్ సౌకర్యం
మఖ్తల్ : మఖ్తల్ నియోజకవర్గ వాసులకు.. ముఖ్యంగా మఖ్తల్ పట్టణం మీదుగా రైలు ప్రయాణం చేయాలన్న కల ఎట్టకేలకు నెరవేరనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి క్రిష్ణ - పాలమూరు మధ్య...
తొలిసారిగా మహిళకు ఛాన్స
న్యూఢిల్లీ : 105 ఏళ్ల రైల్వే మంత్రిత్వ శాఖ చరిత్రలో మొట్టమొదటిసారిగా రైల్వే బోర్డు ఒక మహిళలను సీఈవో మరియు చైర్పర్సన్గా జయ వర్మ సిన్హాను కేంద్రం ఈరోజు నియమించింది. ప్రపంచంలోనే సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత రైల్వే బోర్డుకు నాయకత్వం వహించే అవకాశం తొలిసారిగా జయ వర్మకు దక్కింది.. ఇప్పటి...
హైదరాబాద్ - నాగ్పూర్ మధ్య మూడో రైలు ప్రవేశపెట్టే యోచనలో రైల్వే
హైదరాబాద్ నుంచి ఇప్పటికే రెండు రైళ్లు
కాచిగూడ-పూణె, హైదరాబాద్-బెంగళూరు మధ్య రైళ్లకు ప్రతిపాదనలు..
వందే భారత్ రైళ్లకు అనూహ్య ఆదరణ లభిస్తోందన్న అధికారులు..
హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తుండగా త్వరలోనే మూడోది కూడా రాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణం,...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...