రైతులపట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోంది: రైతు రాష్ట్ర నాయకులు వేముల విక్రమ్ రెడ్డి..
రైతుకు దయనీయ దౌర్భాగ్యం ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదేమో..? ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహకుడి పేరిట వ్యవరిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని, గాదెపల్లి గ్రామ ఉప సర్పంచ్ గురువారం సాయంత్రం దారుణ బెదిరింపులకు దిగాడు.. ఇష్టారీతిన ఏవిధంగా వడ్లు జోకుతారు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...