ఈ నెల 28న మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
రాష్ట్రపతి ప్రారంభించేలా కోరుతూ పిటిషన్
రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సరికాదన్న పిటిషనర్
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్ పంచాయితీ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. నూతన పార్లమెంట్ను భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభిస్తారన్న వార్తలపై ప్రతిపక్షాలు...
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాహుల్ అభ్యంతరం..
ఈ నెల 28న ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్ భవనం
ప్రధాని ప్రారంభించే విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరం
రాష్ట్రపతి చేత ఈ కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్లు
న్యూ ఢిల్లీ : కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు....
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...