రాష్ట్రపతి గౌరవ ద్రౌపదీ ముర్ము హైదరాబాదులోని ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్ళ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు… అయితే బిజెపి పార్టీకి చెందిన సీనియర్ నేత నూనె బాలరాజ్ ఆసక్తికర విషయాన్ని మీడియాతో పంచుకున్నారు…తన కుటుంబంతో బాటు గౌరవ రాష్ట్రపతిని ఏప్రిల్ 28వ తేదీన కలిశారు. ఆ సమయంలో బాలరాజ్ కూతుర్లు అయిన...
హైదరాబాద్ : శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. హకీంపేట్ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకూ కాన్వాయ్తో రిహార్సల్ నిర్వహించారు. ఈ నెల18 నుంచి 23 వరుకూ హైదరాబాద్ నుంచి...
నేడే భారత స్వాతంత్ర్య మహోత్సవం..
తన సందేశాన్ని జాతికి తెలిపిన భారత రాష్ట్రపతి ముర్ము
దేశ జీడీపీ ఏటా పెరుగుతోందని వెల్లడి..
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు : రాష్ట్రపతి..
న్యూ ఢిల్లీ : నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశాన్ని అందించారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని...
కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ప్రవీణ్కుమార్ శ్రీవాస్తవ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సురేశ్ ఎన్ పటేల్ పదవీకాలం గతేడాది డిసెంబర్లో ముగిసింది. ఆ తర్వాత ఆయన తాత్కాలిక సీవీసీగా పని చేస్తుండగా.....