Monday, May 6, 2024

president murmu

ఘనంగా గణతంత్ర వేడుకలు

కర్తవ్యపథ్‌లో జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ఆకట్టుకున్న శకటాలు.. సైనిక విన్యాసాలు సత్తా చాటిన యుద్ద ట్యాంకులు.. ఆయుధ సంపత్తి ముఖ్య అతిథిగా హాజరైన ప్రాన్స్‌ అద్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ అమర జవాన్లకు నివాళి అర్పించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మువ్వన్నెల జాతీయజెండా...

ప్రెసిడెంట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విజిట్ వెనకాల ఆసక్తికర విషయం..

రాష్ట్రపతి గౌరవ ద్రౌపదీ ముర్ము హైదరాబాదులోని ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్ళ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు… అయితే బిజెపి పార్టీకి చెందిన సీనియర్ నేత నూనె బాలరాజ్ ఆసక్తికర విషయాన్ని మీడియాతో పంచుకున్నారు…తన కుటుంబంతో బాటు గౌరవ రాష్ట్రపతిని ఏప్రిల్ 28వ తేదీన కలిశారు. ఆ సమయంలో బాలరాజ్ కూతుర్లు అయిన...

18న రానున్న రాష్ట్రపతి ముర్ము

హైదరాబాద్‌ : శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్‌ రిహార్సల్‌ నిర్వహించారు. హకీంపేట్‌ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వరకూ కాన్వాయ్‌తో రిహార్సల్‌ నిర్వహించారు. ఈ నెల18 నుంచి 23 వరుకూ హైదరాబాద్‌ నుంచి...

వాజ్‌పేయ్‌కు నేతల ఘన నివాళి

సదైవ అటల్‌ వద్ద శ్రద్దాంజలి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ నివాళి న్యూఢిల్లీ : దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఐదో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌,స్పీకర్‌ ఓం బిర్లా పలువురు ప్రముఖులు...

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి..

నేడే భారత స్వాతంత్ర్య మహోత్సవం.. తన సందేశాన్ని జాతికి తెలిపిన భారత రాష్ట్రపతి ముర్ము దేశ జీడీపీ ఏటా పెరుగుతోందని వెల్లడి.. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు : రాష్ట్రపతి.. న్యూ ఢిల్లీ : నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశాన్ని అందించారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని...

కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ప్రమాణం చేసిన ప్రవీణ్‌కుమార్‌ శ్రీవాస్తవ..

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ గా ప్రవీణ్‌కుమార్‌ శ్రీవాస్తవ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ సోమవారం ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేశ్‌ ఎన్‌ పటేల్‌ పదవీకాలం గతేడాది డిసెంబర్‌లో ముగిసింది. ఆ తర్వాత ఆయన తాత్కాలిక సీవీసీగా పని చేస్తుండగా.....
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -