Saturday, July 27, 2024

presedent

సురినామ్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

మూడు రోజుల పర్యటన చేయనున్న ప్రెసిడెంట్.. స్వాగతం పలికిన సురినాంలోని భారత రాయబారి.. రాష్ట్రపతిగా ఆమెకిది తొలి పర్యటన.. అమెరికాలో భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతంచేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం.. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము ఆదివారం సురినామ్ చేరుకున్నారు. సురినామ్ ప్రోటోకాల్ చీఫ్, సురినామ్ లోని భారత రాయబారి ఆమెకు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -