జూన్ 4న కొత్తగూడెంలో ప్రజా గర్జన సభకు వేలాదిగా తరలిరండి…
ఉమ్మడి జిల్లాల్లో ఎవరు గెలవాలన్నా , ఓడాలన్నాఆ అస్త్రం సీపీిఐ చేతిలోనే ఉంది : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
భద్రాచలం 16 మే (ఆదాబ్ హైదరాబాద్): రాష్ట్ర వ్యాపితంగా జరిగిన ప్రజాపోరు యాత్ర స్పూర్తితో కొత్తగూడెంలో జూన్ 4న జరిగే ప్రజాగర్జన బహిరంగ సభను...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...