ముదిరాజులకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం..
ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహన..
నాచారం దేవాలయ మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి
గజ్వేల్, ముదిరాజుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు వదిలి పెట్టమని నాచారం దేవాలయమాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి హెచ్చరించారు. ఆదివారం ప్రజ్ఞాపూర్ లోపాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మకు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...