4వ వార్డు లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకంపత్రాలు అందజేసిన మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ : పేదలకు మంచి చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాల యంలో మంత్రి మల్లారెడ్డి 4వ వార్డు లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం పత్రాలు పంపిణీ చేసిన...
డిమాండ్ చేసిన ప్రశ్నించే గొంతు శ్యామ్ సుందర్ రెడ్డి..
తెలంగాణ ప్రభుత్వం దళిత వర్గాల అభ్యున్నతి కోసం దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశ పెట్టడం సంతోషమని, తెలంగాణలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం అందాలని, అలాగే బీసీల కోసం బీసీ బందు అనే పథకాన్ని ప్రవేశపెట్టిందని, బీసీలకు కూడా ప్రతి...
పేద ప్రజలకు అందని మంచినీళ్లు..
ఆవేదన వ్యక్తం చేసిన జి. లలిత, పల్లె మురళి ఎంసిపిఐ (యు) డివిజన్ నాయకులు..
హైదరాబాద్, మియాపూర్ డివిజన్ లో మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ఓంకార్ నగర్ లో 800 కుటుంబాలు బడుగు, బలహీన, అట్టడుగు వెనుకబడిన వర్గాలకు ఇప్పటివరకు నీళ్ల సమస్య తీరలేదు.. ఇంత ఆధునిక ప్రపంచంలో ఉన్నా...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...