పోలీసు అధికారుల సమీక్షా సమావేశం
మహిళా సంబంధ కేసుల్లో అలసత్వం ఉండొద్దు.
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే.
సూర్యాపేట : పనిలో నైపుణ్యం ఉండాలని, టీమ్ గా ఏర్పడి పనిచేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం లో అదనపు ఎస్పి నాగేశ్వరావుతో కలిసి పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు.గత నెలలో...
ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బంది కేటాయింపు పైఅధికారులతో ఎస్పీ సమావేశం.
ప్రతి గ్రామానికి చేరేలా పోలీస్ స్ట్రైకింగ్ ఫోర్స్.
ప్రశాంత ఎన్నికలకు పౌరుల భాగస్వామ్యం కూడా అవసరం
జిల్లాకు బారిగా కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్ర పోలీసుసిబ్బంది రాక : జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే.
సూర్యాపేట క్రైమ్(ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తేదీ సమీపిస్తున్న...
కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్, ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ నెంబర్. 3059, వి.రాజు ఎన్నికల విధి నిర్వహణ కొరకు చెక్ పోస్ట్ వద్ద నియమింపబడ్డాడు, అధికారుల ఉత్తర్వులు పాటించ కుండా, విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందున, విచారణ జరిపి బుధవారం రోజు సస్పెండ్ చేసినట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్...
ప్రక్షాళనల దిశగా చర్యలు తీసుకుంటున్న సిఈసీ..
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు..
13 మంది ఎస్పీలు, కమిషనర్లకు స్థానచలనం..
ప్రతిపక్షాల ఫిర్యాదులతో సంచలన నిర్ణయం తీసుకున్న ఈసీ..
హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. అయితే.. ఈసారి ఎన్నికలు పోయినసారి మాదిరిగా ఉండబోవన్న విషయం స్పష్టంగా...
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రూ. 50 కోట్ల విలువైన 5 కిలోల కొకైన్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. హ్యాండ్ బ్యాగ్లో బ్రౌన్ టేపు వేసి డ్రగ్స్ తరలిస్తుండగా, గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ డ్రగ్స్...
అధికారులు ఎలక్షన్ డ్యూటీకి సిద్ధంగా ఉండాలి
సమస్యాత్మక గ్రామాల సమాచారం తెలిసి ఉండాలి
పోలీస్ అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీి కోటి రెడ్డివికారాబాద్ : పాత నేరస్తులు రౌడీషీటర్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. గురువారం జిల్లా లోని పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...