Friday, April 26, 2024

pm narendra modi

17న బీజేపీ మేనిఫెస్టో

బీజేపీ పార్టీ మీడియా సెంటర్‌లో విడుదల అదే రోజు తెలంగాణలో అమిత్‌ షా పర్యటన 25, 26, 27 తేదీలలో మోడీ పర్యటన పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టిన బీజేపీ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది. పక్కా వ్యూహాలతో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇక నుంచి...

బ్రహ్మదేవుడి ఆలయంలో ప్రధాని

ఆశీర్వదించిన ఆలయ పూజారులు.. పవిత్ర పుష్కర్ సరస్సు దగ్గరలోని ఆలయం.. బహిరంగ ర్యాలీకోసం జైపూర్ వెళ్లిన ప్రధాని.. ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ లో బ్రహ్మదేవుని ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడిచూట్టూ తిరిగి ప్రదక్షణలు చేశారు. పూజల అనంతరం ఆలయ పూజారులు మోడీ తలపై తలపాగా పెట్టి ఆశీర్వదించారు. అనంతరం బహిరంగ ర్యాలీ కోసం...

కేసీఆర్ ప్రభుత్వం సైధవుడి పాత్ర పోషిస్తోంది..

తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే వాటిని తెలంగాణలో అమలు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం సైంధవుడు పాత్ర పోషిస్తున్నదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్...

కేంద్ర కేబినేట్ లో కీలక మార్పు..

న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తొలగింపు.. కిరణ్, సుప్రీం కోర్టు కొలీజియం మధ్య కోల్డ్ వార్.. న్యాయమూర్తుల నియామకంపై హాట్ కామెంట్స్.. ఇదే మంచి మార్గమని వ్యాఖ్యానించిన సుప్రీం.. మంత్రి తొలగింపుపై ప్రకటన చేసిన రాష్ట్రపతి భవన్.. న్యూ ఢిల్లీ : కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు ను తొలగించారు....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -