ఏకగ్రీవంగా ఎన్నికైన వైనం..
జమ్మూ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవంగా ఆ పార్టీ అధ్యక్షురాలిగా మళ్లీ ఎన్నికయ్యారు. మరో మూడేళ్ల పాటు ఆమె పీడీపీ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహ్మాన్ వీరి.. ముఫ్తి పేరును ప్రతిపాదించారు. జనరల్ సెక్రటరీ గులాం నబీ హంజురా...
కూకట్పల్లి (ఆదాబ్ హైదరాబాద్) : అనుకున్నట్లుగా కూకట్పల్లి కింగ్ మాధవరం కృష్ణారావు వరుసగా మూడవసారి కూకట్పల్లి ఎమ్మెల్యే గా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసారు....