ఖలిస్థాన్ తీవ్రవాది పన్నూన్ బెదిరింపులు
మరోసారి బెదిరింపులకు పాల్పడిన ఎస్ఎఫ్జే చీఫ్
2001 పార్లమెంట్ దాడిని గుర్తుచేసిన ఖలీస్థానీ
పన్నూ హత్య కుట్రను భగ్నం చేసినట్టు అమెరికా ప్రకటన
ఖలీస్థాన్ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి రెచ్చిపోయాడు. 2001 దాడి వార్షికోత్సవం డిసెంబరు 13న లేదా అంతకు ముందే పునాదులతో సహా పార్లమెంట్ను...
ఆత్మాహుతికి పాల్పడ్డ ఉగ్రవాది..
అంకారా : టర్కీ పార్లమెంట్ భవనం సమీపంలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. దుండగులు ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వాహనంలో అంకారాలోని పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వద్దకు దూసుకొచ్చి బాంబు దాడికి పాల్పడ్డారని దేశీయాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల్లో ఒకరు...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...