శామీర్ పేట్ కేంద్రంగా భారీ ప్రీలాంచ్ స్కాం..
ప్రీ లంచ్ పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ఆదాబ్ ఎన్నో సార్లు హెచ్చరించింది.. ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని వచ్చింది.. అయినా అమాయకులు వారి వలలో చిక్కుకుంటూనే ఉన్నారు.. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం స్పందించక పోవడం శోచనీయం.. రియల్ ఎస్టేట్ మాఫియా కొత్త కొత్త పథకాలతో,...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...