Tuesday, May 7, 2024

parents

పిల్లల పరీక్షల ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం

పిల్లలకు తగినంత సమయం కెటాయించాలి పక్కా ప్రణాళికతో పరీక్షలో విజయం తధ్యం ఓటమిని తట్టుకోవడం నేర్పాలి స్పెషల్ ఎడ్యుకేటర్ డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. ఈ ఒత్తిడితో భావోద్వేగాలలో సమతుల్యత ఏర్పడి, కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది....

తల్లి సంరక్షణను విస్మరించిన కుమార్తెకు ఆస్థిపై హక్కులు ఉండవు..

కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాస్‌ హైకోర్టు.. తల్లి సంరక్షణను విస్మరించిన కుమార్తెకు ఆమె ఆస్థిపై హక్కులు ఉండవని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లి ఆలనాపాలనా పట్టించుకోని ఓ కుమార్తె ఆస్థి రిజిస్ట్రేషన్‌ హక్కులను రద్దు చేస్తూ ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది. తిరుపుర్‌ జిల్లా ఉడుమలై పేట్‌కు చెందిన రాజమ్మాళ్‌...

అక్ష కథ సుఖాంతం..

తల్లి దండ్రులను చేరిన చిన్నారి.. సి.డబ్ల్యు.సి. అధికారుల చొరవతో ఏడేండ్ల తరువాత.. అమరావతి, 30 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిన్నారి అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు, సీడబ్ల్యూసీ అధికారుల చొరవతో ఏడేండ్ల తర్వాత సోమవారం తల్లిదండ్రుల చెంతకు చేరింది. తనతోపాటు విడిపోయిన తల్లిదండ్రులను ఒక్కటి చేసింది. వివరాల్లోకి...

తల్లిదండ్రులను తోబుట్టువులను అంతమొందించిన యువకుడు..

ఒక యువకుడు తన తల్లిదండ్రులతోపాటు తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్‌ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు. అగ్ర దేశమైన అమెరికాలో ఈ సంఘటన జరిగింది. టెక్సాస్‌కు చెందిన 18 ఏళ్ల సీజర్ ఒలాల్డే మంగళవారం దారుణానికి పాల్పడ్డాడు. పేరెంట్స్‌తోపాటు అక్క, తమ్ముడిపై గన్‌తో...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -