కేసీఆర్ అవినీతిపై పోరాటం ఆగేది లేదు..
లిక్కర్, అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్..
పాలమూరు ర్యాలీలో మండిపడ్డ కిషన్ రెడ్డి..
నియంత పాలన అంతమయ్యే వరకు నిద్రపోము : డీకే అరుణ..
బీజేపీ చేపట్టే ఏ పోరాటమైనా పాలమూరు నుంచే ఆరంభించటం ఆనవాయితీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేయటం కోసమే...
పాలమూరు ప్రజాభేరి విజయవంతానికి విశ్వ ప్రయత్నాలు..
హాజరుకానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ
మహిళా డిక్లరేషన్ ప్రకటనకు సర్వం సిద్ధం చేసిన పార్టీ వర్గాలు..
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరయ్యే పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభను.. హస్తం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ సహా ఇప్పటికే పలు ప్రజాకర్షక ఎన్నికల హామీలను ప్రకటించిన కాంగ్రెస్.....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...