వలిగొండ గ్రామం 1వ వార్డు సాయి నగర్, మైసమ్మ కాలనీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ వార్డుల్లో మిగిలి ఉన్న సీసీ రోడ్డు పనులను మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు...
భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి భూదాన్ పోచంపల్లి మండలం జులూరు గ్రామపంచాయితీ అలినగర్ లో యాదవ సంఘ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జూలూరు గ్రామంలో పర్యటించి ఫైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు మరియు గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రజక...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...