పేదల దరి చేరని బీసీ బంద్..
గులాబీ నేతల పైరవీలకి పెద్దపీట..
ఎమ్మెల్యేల అనుచరుల వద్దచక్కర్లు కొడుతున్న జాబితా..
గ్రీన్ సిగ్నేచర్ కి పరిమితమైన అధికారులు..
తెల్లబోతున్న దరఖాస్తుదారులు..
నిరీక్షించినా ఫలితం లేదు..
గులాబీ నేతల ఫాలోవర్స్ కు మాత్రమే బిసి బంద్ పరిమితమైంది. నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి పేదల దరి చేరడం లేదు. ఏ...
రూ.లక్ష సాయం అందజేస్తామన్న హరీశ్ రావు..
బ్యాంకులతో సంబంధం లేకుండానే లబ్ధిదారులకు నేరుగా..
రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులిస్తామని మంత్రి వెల్లడి..
తెలంగాణలోని మైనార్టీలకు మంత్రి హరీశ్రావు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తుందని మంత్రి ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు....
కాంగ్రెస్, రేవంత్ రెడ్డిలకు అభినందనలు..
ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకే ముస్లింలు ఓట్లేస్తారా?
హిందూ సమాజమంతా ఆలోచించాలి..
ఓడినా, గెలిచినా బండి సంజయ్ ప్రజల్లోనే ఉంటారు..
బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం
కష్టపడి...