ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విదేశాంగ మంత్రి..
దౌత్యవివాదం కారణంగా వీసాల నిలిపివేత..
పునరుద్దరణకు పటిష్ట చర్యలు..
దౌత్యవేత్తల రక్షణ, భద్రత నివారణే ముఖ్యం..
న్యూ ఢిల్లీ : భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. కెనడియన్లకు వీసా సేవల్ని భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి ఆసక్తికర...
వరద నీటితో పొంగి పొర్లుతున్న గోదావరి..
అప్రమత్తమైన అధికారులు..ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో గోదావరి నదికి వరద పోటెత్తింది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. జూలై 20 మధ్యాహ్నం 3గం. సమయంలో నీటిమట్టం 43 చేరుకుంది. ఈ క్రమంలో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...