Wednesday, May 15, 2024

NTR Trust Bhavan

ఎన్టీఆర్ భ‌వ‌న్‌కు జేసీ దివాక‌ర్‌రెడ్డి..

స‌న్మానించిన టీటీడీపీ నేత‌లు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పూర్ మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి బుధ‌వారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ పార్టీ నాయ‌కులు ప‌లువురు ఆయ‌న్ని క‌లిసి ఆరోగ్య ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా...

తెలంగాణలో నిలదొక్కుకుంటాం…

పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెస్తాం.. టీడీపీ పునాదితోనే తెలంగాణ పురగమిస్తోంది టీడీపీతోనే తెలుగువారి ప్రభ వెలగింది ఐటి అభివృద్దికి చేసిన కృషి ఫలిస్తోంది ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులతో చంద్రబాబు బాబును ఘనంగా సత్కరించిన కాసాని జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఏదో ఒకరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆపార్టీ...

బస్సు యాత్రలో అందరూ భాగస్వామ్యం కావాలి..

తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించినటీటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా పనిచేయాలని పిలుపు.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -