Sunday, May 19, 2024

noida

ఫ్లైఓవ‌ర్ నుంచి కిందపడ్డ కారు..

ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవ‌ర్‌పై నుంచి కారు కింద ప‌డ‌టంతో వ్య‌క్తి మ‌ర‌ణించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. తూర్పు ఢిల్లీలోని బ‌రాపులా-నోయిడా లింక్ రోడ్ ప్రాంతం స‌మీపంలోని ఫ్లైఓవ‌ర్‌పై ఈనెల 26న ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌మాదంలో జ‌గ‌న్‌దీప్ సింగ్ (42) మ‌ర‌ణించాడు. నోయిడాలో ప‌ని ముగించుకుని ఢిల్లీలోని కృష్ణా న‌గ‌ర్‌లోని ఇంటికి బ‌య‌లుదేరిన స‌మ‌యంలో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -