పథకాలతో ప్రజలకు మేలు: ఇంద్రకరణ్నిర్మల్ : నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ సారధ్యంలో అద్భుతమైన పథకాలు అమలుచేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దళితబంధు, బీసీ బంధు, మైనార్టీలకు ఆర్థిక సహాయం రైతు రుణమాఫీతో ఇతర పార్టీలకు చెందిన వారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో...
నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దుర్మార్గ పాలన సాగుతోంది..
రైతుల భూములతో వ్యాపారం చేయడానికే 220 జీవో తెచ్చారు..
ధరణితో నష్టపోయిన రైతుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే..
ఈనెల 27న ఖమ్మంలో రైతు భరోసా సభ భారీగా నిర్వహిస్తాం..
కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర...